భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ కు శ్రద్ధాంజలి ఘటించిన కాంగ్రెస్ నాయకులు

Published: Saturday December 11, 2021
మేడిపల్లి, డిసెంబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి) : రామంతాపూర్ ప్రధాన రహదారిలో భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ కు శ్రద్ధాంజలి ఘటించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుల ప్రభాకర్ రెడ్డి, మందముళ్ళ పరమేశ్వర్ రెడ్డి, తవిడబోయిన గిరిబాబు, కాలేరు నవీన్, శ్రవణ్ రెడ్డి, రుద్రాల నర్సింహ, జలీల్ పాషా, సురేష్, మురళి గౌడ, బిక్షపతి చారి, వంగాల సతీష్, పార్టీ నాయకులు కార్యకర్తలు.