బిసి కమీషన్ మెంబర్ గా నూలి శుభప్రద్ పటేల్

Published: Tuesday August 24, 2021
వికారాబాద్ బ్యూరో 23 ఆగస్ట్ ప్రజాపాలన : రాష్ట్ర బిసి కమీషన్ పాలక వర్గాన్ని నియమించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు సోమవారం జారీ చేసింది. రాష్ట్ర బిసి కమీషన్ చైర్మన్ గా డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, బిసి కమీషన్ సభ్యులుగా సిహెచ్. ఉపేంద్ర, నూలి శుభప్రద్ పటేల్, కె.కిశోర్ గౌడ్ కమీషనర్ బిసి వెల్ఫేర్ మెంబర్ సెక్రెటరీ.