చిరు వ్యాపారాల సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్ రావు ని సన్మానించిన రిటైర్డ్ సి.బి.ఐ డైరెక్టర్ జెడ

Published: Friday March 18, 2022

మధిర మార్చి 17 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమం మొదటి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా రెడ్డి గార్డెన్ మధిర నందు జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన గౌరవనీయులు సిబిఐ డైరెక్టర్"జె డి లక్ష్మీనారాయణ", రిటైర్డ్ సిబిఐ డైరెక్టర్    చేతుల మీదుగా చిరు వ్యాపారాల సంఘ అధ్యక్షుడు స్నేహ మరియు ప్రజా పాలన విలేకరి శ్రీ పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు ని చిరు సన్మానం చేసినారు వారిని ఈ సందర్భంగా శ్రీనివాస రావు  మాట్లాడుతూ మన మధిర పట్టణానికి విచ్చేసిన విద్యావంతుడు, నిజాయితీపరుడు ఆఫీసర్నీ కలుసుకోవటం వారి చేతుల మీదుగా సన్మానాన్ని పొందటం కృతజ్ఞతలు  తెలిపారు