నక్కర్త మల్లన్న స్వామి గుడి నిర్మాణానికి1,01,116/-రూపాయలు విరాళం అందజేసిన మేడిపల్లి నక్కర్త గ్రా

Published: Wednesday February 23, 2022
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 22 ప్రజాపాలన ప్రతినిధి : శ్రీ శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి గుడి నిర్మాణం, నక్కర్త యాదవ సంఘం ఆధ్వర్యంలో భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు...గుడి నిర్మాణం కొరకు  గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తన వంతు గా విరాళం అందజేసీ యాదవ సంఘానికి శుభాకాంక్షలు తెలిపారు..... ఈ సందర్భంగా యాదవ్ సంఘం వారు సర్పంచ్ గారుకి  ప్రత్యెక మైన ధన్యవాదాలు తెలిపారు.... ఈ కార్యక్రమంలో నక్కర్త యాదవ సంఘం అధ్యక్షులు ఓంగురి జంగయ్య యాదవ్..సంఘం సభ్యులు పాల్గొన్నారు