ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 24 ప్రజాపాలన ప్రతినిధి

Published: Wednesday January 25, 2023

* యువకిశోరం ప్రశాంత్ రెడ్డి ప్రగతి నివేదక యాత్ర*

యాచారం మండలం పరిధిలోని  ప్రతి పల్లెకు.. ప్రతి గడపకు.. ప్రతి గుండెకు ప్రతి కుటుంబానికి అండగా ఉంటడని గ్రామంలో ఉన్న ప్రతి సమస్య కు పరిష్కారం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కి సమస్యలు తెలుపుతూ వెంటనే నిధులు విడుదల చేస్తూ అంగరంగ వైభవంగా ప్రగతి నివేదిక యాత్ర కొనసాగుతుంది.ముక్యంగా యాత్రలో భాగంగా బంటి యూత్ ఫోర్స్ సభ్యులు యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు జెర్కొని రాజు ఆధ్వర్యంలో యువజన విభాగం, విద్యార్థి విభాగం పూర్తిగా తన వెంటనే పగలు రాత్రి ఉంటున్నారు.