పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలి

Published: Saturday March 13, 2021
మధిర, మార్చి 12, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధి లో 12 వ వార్డు లో మార్చ్ 14 న జరగబోయే నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓట్లను అభ్యర్థిస్తున్న మాజీ మునిసిపల్ చైర్పర్సన్ శ్రీమతి మొండితోక నాగరాణిసుధాకర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ చేసిన ప్రభుత్వం పెట్టిన ప్రభుత్వం పెట్టిన సంక్షేమ ఫలాలు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు