వినాయకుడికి 108 ప్రసాదాల సమర్పణ

Published: Thursday September 08, 2022
మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 07, ప్రజాపాలన: వినాయకుడికి 108 ప్రసాదాలు సమర్పించిన 
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్  సృష్టి అపార్ట్మెంట్ నందు విశ్వ గణేశ్ మండలి, వినాయక నవరాత్రుల లో భాగంగ ప్రతి రోజు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.మంగళవారం రోజున 108 రకాల  ప్రసాదాలు తయారు చేసి వినాయకుడికి భక్తి శ్రద్ధలతో సమర్పించారు.  
ఈ కార్యక్రమంలో జన్మ భూమి నగర్ భక్తులు,  అభిమానులు, తదితరులు పాల్గొన్నారు