కందిమళ్ళ పద్మ. నాల్గో వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులు.
Published: Wednesday November 23, 2022
కందిమళ్ళ పద్మ. నాల్గో వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులు..
పాలేరు నవంబర్ 22 ప్రజాపాలన ప్రతినిధి
నేలకోండపల్లి మండల కేంద్రం లోని వాసవి భవన్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం నేలకోండపల్లి మాజీ ఉప సర్పంచ్,మరియు నేలకోండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ సెక్రటరీ. కంది మళ్ళ హరి సతీమణి కందిమళ్ళ పద్మ, నాలుగవ వర్థంతి. కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఖమ్మం యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని, భూక్యా చిన్న నాయక్,జెర్రపోతుల సత్యనారాయణ,అనంతు సత్యనారాయణ, పగిడికత్తుల సుదర్శన్,గట్టిగుండ్ల విజయ్,లంజపల్లి వీరబాబు,ధనవత్ సంతోష్,గట్టిగుండ్ల నాగరాజు,తిరుపతిరావు,అనంతు మనోజ్,తదితరులు పాల్గొన్నారు..
Share this on your social network: