ఏడోవ రోజుకు చేరిన అఖిలపక్షం పార్టీల రిలే నిరాహార దీక్ష

Published: Monday July 05, 2021
మధిర, జులై 04, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పోస్ట్లు భర్తీ చేయాలని కోరుతూ అఖిలపక్షం పార్టీ ల ఆధ్వర్యంలో ఏడో రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష, ఈ  దీక్షలో కూర్చున్న వారు కాంగ్రెస్ పార్టీ షేక్ జహంగీర్, మైలవరపు చక్రి, టీడీపి పార్టీ నుంచి కోనేరురాణి, మరియదాసు, సీపీఐ పార్టీ ch నరసింహ రావు, p జయరాజు.. ఈ దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన వారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరంసెట్టి కిషోర్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడుచావా వేణుమాజీ సర్పంచ్ కర్నాటి రామారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిరియాల కాశీ విశ్వేశ్వరరావు, సీపీఐ పట్టణ ప్రధాన కార్యదర్శి బెజవాడ రవి బాబు, సీపీఐ మండల కార్యవర్గపు సభ్యులుఅన్నరపు సత్యనారాయణ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మల్లాది హనుమంత రావు టీడీపీ అధికార ప్రతినిధి గడ్డం మల్లికార్జునరావు, దీక్ష ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్, ముస్లిం వెల్ఫేర్ కమిటి అధ్యక్షుడు మొహమ్మద్ అలీ, ఆదిములం శ్రీనివాసరావు, సీపీఐ మండల సెక్రటరీ ఉట్ల కొండలరావు, చావా మురళి, టీడీపీనాయకులు జగన్, మొదలగువారు పాల్గోన్నారు..