వల్లూరుపల్లి రజనికుమారి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావ

Published: Tuesday December 27, 2022

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండి నందు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇరవెండి మాజీ ఎంపీటీసీ సభ్యులు వల్లూరుపల్లి వంశీకృష్ణ  అమ్మ, వల్లూరుపల్లి రజనీకుమారి ఇటీవల   మరణించారని విషయం తెలుసుకొని వారి స్వగృహమునకు వెళ్లి రజనీకుమారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు , వారితో బూర్గంపహాడ్ మండల జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు , బూర్గంపహాడ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ , స్థానిక సర్పంచ్ కోర్సు లక్ష్మి , కొల్లేటి భవాని శంకర్, తాళ్లూరి  పంచాక్షరయ్య మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు,  పార్టీ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు...