మధిర మున్సిపాలిటీ పరిధిలో సుడిగాలి పర్యటన కలెక్టర్ గౌతమ్ పర్యటన.
Published: Saturday January 22, 2022
మధిర జనవరి 21 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి ముందు మార్కెట్ మటన్ చికెన్ మరియు ఫిష్ కూరగాయలు అన్ని ఒకే చోట దొరికే మార్కెట్ఏర్పాటు పై ప్రధానంగా అధికారులతో చర్చించిన జిల్లా కలెక్టర్ గౌతమ్.ఈ సందర్భంగా వివిధ రకాల సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చిన ప్రజలు మున్సిపాలిటీలో ఖాళీగా డబ్బి కోట్లు ఉండకుండా చూడాలని కమిషనర్ కి సూచించిన కలెక్టర్. అధికారుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్. అదేవిధంగా మున్సిపాలిటీీ పలుు సమస్యలపై ప్రజలు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమాల్లో ప్రజలు అధికారులు డిప్యూటీ తాసిల్దార్ రాజేష్, ఆర్య 1 జై కృష్ణ కమిషనర్ రమాదేవి, టౌన్ ప్లానింగ్ అధికారి భాస్కర్ ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి ఎం ఈ ఓ వై ప్రభాకర్, ప్రభుత్వ వైద్యులు అనిల్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తూరు నాగేశ్వరరావు ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.
Share this on your social network: