తల్లి పాలు అమృతంతో సమానం

Published: Wednesday August 03, 2022
మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక లత  మధిర ఆగస్టు 2 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడుతల్లిపాలు వారోత్సవాలు సందర్భంగా ఇల్లేందులపాడు నందు ఐసీడీసీ సూపర్వైజర్ శశి  ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా  మాట్లాడుతూ బాలింతలు, గర్భిణీలు, చిన్నపిల్లల తల్లులకు తల్లిపాలను తాగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు.కనీసంగా బిడ్డకు తల్లిపాలను ఆరు నెలల పాటు పట్టించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమాదేవి, అంగన్వాడి టీచర్ విజయలక్ష్మి,గర్భిణీలు బాలింతలు,  తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area