డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తిమ్మ
Published: Saturday November 19, 2022
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టి
నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను శుక్రవారం నాడు మానకొండూర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండల కేంద్రంలో కెసిఆర్ కాలనీ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు శ్రీ.డా.రసమయి బాలకిషన్, జిల్లా కలెక్టర్ శ్రీ.ఆర్.వి.కర్ణన్ ప్రారంభించారు.
ఈ సంధర్బంగా లబ్ధిదారులు ముఖ్య అతిథులపై పూలవర్షం కురిపిస్తూ, మంగళహారతులతో ఘనస్వాగతం పలుకుతూ స్వీట్లు తినిపిస్తూ తమ కృతజ్ఞతను చాటుకున్నారు.
Share this on your social network: