అక్రమ కట్టడాలను,అనుమతి లేకుండా యథేచ్ఛగా బోర్లు వేయడాన్ని ఆపాలని జిల్లా కలెక్టర్ కి అధికారు

Published: Monday August 01, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 31 ప్రజాపాలన ప్రతినిధి.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో ఉన్న శ్రీ సాయిరాం నగర్ లో అక్రమ కట్టడాలను,అనుమతి లేకుండా బోర్లు వేయడం ఆపాలని జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు
గతంలో శ్రీ సాయిరాం నగర్ ప్రభుత్వ స్థలంగా గుర్తించి పేదలకు ఇళ్ళు స్థలాలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి దండెం రాంరెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే,
ఈ భూమిని మిగులు భూమిగా గుర్తుంచి వెంటనే పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న దండెం రాంరెడ్డి.
త్వరలోనే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తం ఆయన తెలిపారు.