మాతృ వియోగం చెందిన కీసర వెంకటేశ్వర రెడ్డిని పరామర్శించిన ఖమ్మం జిల్లా దిశ కమిటీ సభ్యులు

Published: Friday February 12, 2021

మధిర, ఫిబ్రవరి 11, ప్రజాపాలన: కొర్లగూడెం సొసైటీ చైర్మన్ కీసర వెంకటేశ్వర రెడ్డి గారి తల్లి కీసర రాధమ్మ గారు బుధవారం సాయంత్రం అకాల మరణం చెందారు. ఈరోజు కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో ఆమె పార్ధివదేహానికి ఖమ్మం జిల్లా దిశ కమిటీ సభ్యులు డా. కోట రాంబాబు గారు పూలమాల వేసి నివాళులు అర్పించి, కుటుంబానికి ప్రాఘాడ సానుభూతి తెలిపారు. డా. కోట రాంబాబు గారితో పాటు మర్లపాడు సొసైటీ చైర్మన్ కటికల సీతా రామిరెడ్డి గారు, టివి రెడ్డి గారు నివాళులు అర్పించారు....