రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ అవార్డు తీసుకున్న శ్రీధర్ .

Published: Tuesday September 06, 2022
ప్రజాపాలన  ప్రతినిధి. నవాబుపేట్ మండల్ లో ఎన్మనగండ్ల గ్రామం జెడ్పిహెచ్ఎస్ ఫిజికల్ సైన్స్ టీచర్  టీఎన్ శ్రీధర్  సోమవారం డిల్లీలో  ఉత్తమ ఉపాధ్యాయుడి  అవార్డును  అందుకున్నారు.జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారత  రాష్ర్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.మండల ప్రజాప్రతినిధులు,ఉపాధ్యాయ సంఘాల నాయకులు,అధికారులు  టీచర్ శ్రీధర్కు శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రతిభతో ప్రభుత్వ పాఠశాల స్టూడెంట్లను ప్రయోజకులను చేయాలని వారు ఈసందర్భంగా కోరారు.
 05ఎన్డబ్లుపిటి01: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకుంటున్న యన్మన్గండ్ల పాఠశాల  ఉపాధ్యాయుడు శ్రీధర్. ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. తోటి టీచర్స్ కూడా తనలాగే ఉత్తమ అవార్డు తీసుకోవడానికి కృషి చేయాలని తెలియజేశారు 
 
 
 
Attachments area