తెలంగాణ

వీఆర్ఏల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించాల‌ని కేబినెట్ నిర్ణ‌యం..

విఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడం ద్వారా వారికి రెగ్యులర్ స్కేల్ వచ్చే విధంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల లోపు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారిని ఆదేశించారు. ఈ విషయంపై ...


Read More

రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాన్ని సాదించాలి -తెలంగాణ CM KCR

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నికాత్ జరీనా రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాన్ని సాధించి తెలంగాణ సహా భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ఇప్పటికే పలు ప్రపంచ వేదికల మీద విజయాలను సొంతం ...


Read More

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి

* చనిపోయిన రైతు కుటుంబాలకు 5 లక్షలతో  ఆసరా * రాష్ట్ర వ్యాప్తంగా 2604 రైతు వేదికల నిర్మాణం * రైతుబంధు కింద 7500 కోట్లు పంపిణీ * నవాబ్‌పేట్‌ మండలంలో పర్యటించిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లా ప్రతినిధి జనవరి 20 ( ప్రజాపాలన ) : ...


Read More

ఇసుక అక్రమ రవాణా

అవసరానికి మించి సిమెంట్ బ్రిక్ కంపెనీలు ఇసుకను గుట్టలుగా నిల్వ ఉంచి సమయం చూసుకొని ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నారు* *మధిర రాయపట్నం మధ్య వైరా నది ఒడ్డున ఏర్పాటైన  కంపెనీలు అవసరానికి మించి నది నుండి తమ యొక్క కంపెనీల్ల...


Read More

దీక్షకు సంఘీభావం

ఈరోజు ఖమ్మం జిల్లా వైరా లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య ఐక్యవేదిక సంఘము ఆద్యర్యములో ఆర్యవైశ్య కార్పొరేషన్ మరియు EWS రిజర్వేషన్ కొరకు చేపట్టిన నిరసన దీక్షకు, జిల్లా బీజేపీ మరియు ఆర్యవైశ్య నాయకులు, కుంచం కృష్ణారావు సంఘీభావం తెల్పి మద్దతు ప్రకటించారు, ఈ ...


Read More

కె సి ఆర్ ఇచ్చిన మాట మరిచిపోయిండు కాసాని

సుజాతనగర్ సి పి ఎమ్ పార్టీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూం మరియు ఆసరా పింక్షన్ల కోసం అర్హులైన పేదలందరికీ స్థలం ఉన్నచోట డబల్ బెడ్ రూమ్ కట్టించి ఇవ్వాలని 57 సంవత్సరాలు దాటిన వారికి ఆసరా పింఛన్ 3000 రూపాయలు ఇవ్వాలని  సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో  ...


Read More

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి - ఎంపీటీసీలు, సర్పంచులు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల జనవరి 11,ప్రజాపాలన: మండలంలో గత 30 సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న పోడు భూముల పై అటవీశాఖ అధికారులు దాడులు చేస్తూ పంటలను ధ్వంసం చేస్తున్నారని, పోడు భూములపై అటవీశాఖ దాడులను నిలిపివేసి రైతులకు పట్టాలు ఇవ్వాలని మండలంలో...


Read More

తెలంగాణ ఇంటిపార్టీ గోడ పత్రికను నేలకొండపల్లి వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో ఆవిష్కరణ

తెలంగాణ ఇంటిపార్టీ గోడ పత్రికను నేలకొండపల్లి   వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో ఆవిష్కరణ పాలేరు నేలకొండపల్లి జనవరి 11 ప్రజాపాలన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల. పరిధిలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో.     తెలంగాణ ఇంటి పార్టీ జిల్లా అధ్యక్షు...


Read More

మోడల్ స్కూల్ 7, 8వ తరగతి ప్రవేశ పరీక్ష

మండల విద్యాధికారి భత్తూల భూమయ్య.   వెల్గటూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన) :  వెల్గటూర్ మండలం కుమ్మరి పల్లి గ్రామంలోని మోడల్ స్కూల్  7తరగతిలో 13 హాజరైనారు ఆన్లైన్లో 36 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఎం.ఈ.ఓ తెలిపారు. 8 తరగతులకు పదిమంది హాజరైనారు...


Read More

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన టిడిపి బృందం

మధిర అయ్యప్ప నగర్ నందలి పుమ్పహౌస్ రోడ్డుకు ఇరుప్రక్కలగల 2.5 ఎకరాలలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పత్తిపైరును  5దు ఎకరాలలో దెబ్బతిన్న మిర్చి పైరును పరిశీలనకు వచ్చిన తెలుగుదేశం బృందానికి చూపిస్తున్న రైతులు మయినీడి సుబ్బారావు మెడిశెట్టి కొండలరావు గార...


Read More

కేటిఆర్ ను కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన గ్రంథాలయ సంస్థ చైర్మన్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) :  తెరాస పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటిఆర్ ను కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపామని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు సనగారి కొండల్ రెడ్డి తెలిపారు. ఈ సం...


Read More

గ్రామాల అభివృద్దే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం

జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు   గ్రామాలు అభివృద్దే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని  ఖమ్మం పాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను  ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ...


Read More