మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం

Published: Wednesday March 16, 2022
మధిర మార్చి 15 ప్రజాపాలన ప్రతినిధి : మధిర నియోజకవర్గ పరిధిలో మంగళవారం నాడు బోనకల్ మండలం రాయనపేట గ్రామం లో ఉచిత పశు వైద్య శిబిరం కార్యక్రమ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరావు అనంతరం పశువైద్యశాల సందర్శించి పశువులకు సంబంధించిన విషయాలపై అక్కడ రైతులతో మాట్లాడి డాక్టర్ సలహా తో ఈ కార్యక్రమం జరుగుతున్నాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రైతే రాజు రైతు ప్రభుత్వం అనేక సంక్షేమ దేశంలోనే అన్ని రాష్ట్రాలు మన తెలంగాణ రాష్ట్రం చేసే సంక్షేమ ఫలాలు ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తుందని వారి దగ్గర ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీ చిత్తారు నాగేశ్వరావు వైస్ చైర్మన్ జంగా రవికుమార్ ప్రెసిడెంట్ కిన్నెర వాణి ఎమ్ పి టి సి వై మార్తమ్మ విజయ డైరీ మాజీ చైర్మన్ హనుమంతరావు రైతు సంఘం అధ్యక్షులు చావా వేణురు మార్కెట్ కమిటీ డైరెక్టర్ సైదిరెడ్డి వెటర్నరీ డాక్టర్ ప్రవీణ్ వెటర్నరీ జూనియర్ జి నాగేంద్ర కుమార్  ప్రత్యేక శ్రేణి కార్యదర్శి చౌదరెడ్డి సూపర్వైజర్లు దినేష్ కుమార్ జగదీష్ కుమార్ సిబ్బంది సురేష్ సురేష్ నాగరాజు పాల్గొన్నారు