డాక్టరేట్ సాధించినందుకు సన్మానం
Published: Monday August 09, 2021
జన్నారం, ఆగస్టు 08, ప్రజాపాలన ప్రతినిధి : మండలంలోని అక్కపల్లి గూడ గ్రామానికి చెందిన జూల సత్యనారాయణ పి హెచ్ డి లో డాక్టరేట్ సాధించినందుకు తన తోటి మిత్రులు 1989 హై స్కూల్ మిత్రులు ఆదివారం ఘనంగా సన్మానించారు, తన మిత్రునికి పి హెచ్ డి లో డాక్టరేట్ రావడం మండలానికి ఎంతో గర్వకారణమన్నారు, ఈ కార్యక్రమంలో గుండా పవన్ కుమార్ రాజన్న యాదవ్ శివరామకృష్ణ సి పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాము కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: