అమెరికాలో జరగబోయే సమావేశానికి అర్హత సాధించిన ఎల్.ఐ.సి ఏజెంట్.

Published: Wednesday December 29, 2021
కొడిమ్యాల, డిసెంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి గ్రామానికి చెందిన చెన్నూరి గంగాధర్ ఎల్ ఐ సి ఏజెంట్ గా పని చేస్తూ అమెరికాలో జరగబోయే ఎం.డి.ఆర్.టి సమావేశానికి అర్హత సాధించాడు. జగిత్యాల చీఫ్ మేనేజర్ బస్వరాజ్ ప్రసాద్, ఏబీఎం సత్యనారాయణరావు స్టాఫ్ మరియు తోటి ఏజెంట్లు అభినందించారు.