మధిర సొసైటీలో విత్తనాల పంపిణీ

Published: Tuesday May 17, 2022

మధిర మే 16 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు సొసైటీ కార్యాలయంలో ముఖ్య అతిధి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు సొసైటీ లో ఏర్పాటుచేసిన వ్యవసాయ సంబంధించిన విత్తనాలు సొసైటీ అధ్యక్షుడు బి కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో వ్యవసాయ రైతులకు సబ్సిడీపై రైతులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో  జడ్పీ చైర్మన్ఈఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉండే రైతుల కోసం అనేక రకాల రైతు రుణమాఫీ రైతుబంధు రైతు బీమా రైతులకు సంబంధించిన సబ్సిడీ ఎరువుల తో సహా కరెంటు ఉచిత కరెంటు ఇస్తూ దేశంలోనే నెంబర్ వన్ కేసీఆర్ ప్రభుత్వాన్ని వారు తెలిపారు మధిర సొసైటీ కార్యాలయంలో సొసైటీ చైర్మన్ బిక్కి కృష్ణ ప్రసాద్  ఆధ్వర్యంలో జీలుగులు, జనుములు, పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీ లో రైతులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతుబంధుు చైర్మన్ వేణు ను టిఆర్ఎస్్ల్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ నరేందర్ రెడ్డి బి.వి.ఆర్ పలువురు రైతులు పాల్గొన్నారు