రాయికల్ మండలము లో కొత్తగా వచ్చిన ఆసరా పెన్షన్ కార్డులను అందజేసిన జగిత్యాల శాసన సభ్యులు సంజయ

Published: Tuesday August 30, 2022

రాయికల్, ఆగస్టు 29 (ప్రజా పాలనా ప్రతినిధి):
రాయికల్ మండలం సింగారావు పెట్,శ్రీరామ్ నగర్,కిష్టం పెట్,అల్లి పూర్,కురుమ పల్లి  గ్రామాల్లో నూతనంగా మంజూరైన 217 ఆసరా పెన్షన్ కార్డ్ లను లబ్ధిదారులకు అందజేసి,27మందికి
5లక్షల 50వేల విలువగల సీఎం సహాయ నిధి చెక్కులను,ముగ్గురు ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన జగిత్యాల ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్ వెంట ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు,అధికారులు, ప్రజలు, తదితరులు ఉన్నారు.