మండల ప్రజలకు మెరుగైన సేవలు అందిస్థా: నూతన ఇంచార్జి తహశీల్దార్ రాంబాబు
Published: Wednesday March 30, 2022
మధిర మార్చి 29 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడుు నూతనంగా తాసిల్దార్ రాంబాబు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని మధిర ఇన్చార్జి తహశీల్దార్ రాంబాబు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మధిర ఇన్చార్జి తాసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్లు వేగవంతంగా చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు అనంతరం సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
Share this on your social network: