ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన మత్స్యూ పారిశ్రామిక సంగం నాయకులు
Published: Wednesday March 17, 2021
జగిత్యాల, మార్చి16 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల పట్టణ మత్స్య పారిశ్రామిక సంఘ నూతన కార్యవర్గం మంగళవారం రోజున జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్ లో డా: సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. గెలుపొందిన సంగ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుమ్ముల అంజయ్య డైరెక్టర్ లు రాజేష్ అశోక్ నవీన్ నాయకులు జుంబర్తి శంకర్అ రుముళ్ల గంగారెడ్డి అరుముళ్ల నర్సింఘం గుమ్ముల శంకరయ్య అరుముళ్ల నారాయణ కట్లకుంటా శంకర్ పల్లికొండ గంగాధర్ తదితరులు ఉన్నారు.
Share this on your social network: