ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన మత్స్యూ పారిశ్రామిక సంగం నాయకులు

Published: Wednesday March 17, 2021
జగిత్యాల, మార్చి16 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల పట్టణ మత్స్య పారిశ్రామిక సంఘ నూతన కార్యవర్గం మంగళవారం రోజున జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్ లో డా: సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. గెలుపొందిన సంగ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుమ్ముల అంజయ్య డైరెక్టర్ లు రాజేష్ అశోక్ నవీన్ నాయకులు జుంబర్తి శంకర్అ రుముళ్ల గంగారెడ్డి అరుముళ్ల నర్సింఘం గుమ్ముల శంకరయ్య అరుముళ్ల నారాయణ కట్లకుంటా శంకర్ పల్లికొండ గంగాధర్ తదితరులు ఉన్నారు.