సి సి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్.

Published: Saturday January 29, 2022

కొడిమ్యాల, జనవరి 28 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో 11వ వార్డు లో గల సి సి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఏలేటి మమత, నరసింహారెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహేష్, సీనియర్ అసిస్టెంట్ మనోహర్ రెడ్డి, స్థానిక వార్డు సభ్యులు మొగిలి రాకేష్ దీకొండ చంద్రశేఖర్, కోలకాని పుష్పలత, కాయిత జలజ, రాజు, కాముని శ్రీనివాస్, మరియు గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు