రాజ్యాంగ నిర్మాతకు ఘనమైన నివాళులర్పించిన గాంధీనగర్ యూత్. బూర్గంపాడు (ప్రజా పాలన.)

Published: Wednesday December 07, 2022
భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న అపరి కోవిదుడు ద సింబల్ ఆఫ్ నాలెడ్జ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బూర్గంపాడు మండలం గాంధీనగర్ యూత్ మహానుభావుడు కు  ఘనమైన నివాళులు అర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ యూత్ మాట్లాడుతూ ప్రజలకు ఓటు హక్కు ప్రసాదించిన మహానుభావుడు అని ఓటు హక్కు కల్పించి స్వయంగా నాయకుల్ని ఎన్నుకునే అవకాశం కల్పించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని వారికి ఈ సందర్భంగా అన్నారు.