పలు కార్యక్రమాల్లో హాజరైన శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్కుఎర్రుపాలెం నవంబర్ 28 ప్రజాపాల

Published: Tuesday November 29, 2022
జమలాపురం గ్రామంలో ఇటువల మరణించిన పలు కుటుంబాలు నునావత్ సామ్య నాయక్, పాతురి కృష్ణ, గద్దల తేజ, బూసిపోగు అఖిల్,  ఎలిశెట్టి బాబు, తుళ్ళిరి సీతారామయ్య, ములుపూరి సావిత్రమ్మ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వారి కుటుంబానికి. ప్రగాఢ సానుభూతి తెలిపిన మల్లు భట్టి విక్రమార్క వారితో పాటు కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్, జిల్లా నాయకులు షేక్ జావిద్,వేమిరెడ్డి  శ్రీనివాసరెడ్డి , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి,  ఉపాధ్యక్షులు బండారు నరసింహరావు, సీనియర్ నాయకులు అనుమోలు కృష్ణారావు, కంచర్ల వెంకటనర్సయ్య, కిసాన్ సెల్ అధ్యక్షులు తలపురెడ్డి నాగిరెడ్డి మధిర నియెజవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవరకొండ రాజీవ్ గాంధీ, షేక్ ఇస్మాయిల్, ఎస్సీ సెల్ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాసరావు, నన్నపనేని రామారావు, ఎస్టి సెల్ బాణవత్ శ్రీనివాసరావు నండ్రు జనార్దన్, బూసిపోగు ప్రసాదరావు గద్దల రాబర్ట్,  గూడేటి బాబురావు, పాముల లక్షణ రావు, దేవరకొండ ఏడుకొండలు, ఎలిశెట్టి వెంకయ్య, పార్శపు ప్రసాద్ తదితరులు నాయకులు పాల్గొన్నారు