నిరుపేద యువకుని గురుకుల పాఠశాలలో అడ్మిషన్ ఇప్పించిన కోరుట్ల ఎమ్మెల్యే

Published: Saturday July 02, 2022
కోరుట్ల, జూలై 01 ( ప్రజాపాలన ప్రతినిధి):
యామాపూర్ కు చెందిన బుద్దుల రాజేందర్ అనే నిరుపేద తండ్రి లేని యువకునికి కోరుట్లలోని మైనారిటీ వెల్ఫేర్ పాఠశాలలో అడ్మిషన్ ఇప్పించి తమ గొప్ప మనస్తత్వాన్ని దయ హృదయాన్ని చాటుకున్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, అనంతరం కోరుట్ల మండలం సంగేమ్ మరియు నాగులపేట గ్రామాల లో పర్యటించి గ్రామా అభివృద్ధి కమిటీకి  3.50 లక్షల విలువ గల రెండు చెక్కలను రెండు గ్రామాలకు  ప్రొసిడింగ్ పత్రాలను ఎమ్మెల్యే  విద్యాసాగర్ రావు అందజేశారు.