స్తంభం పల్లి లో గాలికుంటు నివారణ మందులు
Published: Tuesday November 16, 2021
వెల్గటూర్, నవంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి : వెల్గటూర్ మండలంలోని ఖమ్మం పల్లి గ్రామంలో ఉచిత గాలికుంటు నివారణ మందులు టీకాలను సోమవారం రోజు అసిస్టెంట్ సర్జన్ పశువైద్యాధికారి శ్రీ ప్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాలికుంటు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా పశువులకు మందులు వేసుకొని వాటిని సంరక్షించుకుని కాపాడుకోవాలని రైతులను ఆమె కోరారు. 102 ఎద్దులు, గేదెలు, 72ఆవులు చల్లూరి రామచంద్ర గౌడ్, పోచయ్య, కళ్యాణ్ కుమార్, నాగరాజు, కుమార్, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: