సర్పంచ్ ఆద్వర్యంలో ఐదు సం. లోపు పిల్లలకు అదారు కార్డు నమోదు.
Published: Saturday September 17, 2022
జన్నారం, సెప్టెంబర్ 16, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో వున్న
ప్రజల ఇబ్బందుల నిమిత్తం గ్రామపంచాయితీలో 0- 5 సం.రాల పిల్లలకు పోస్ట్ ఆఫీస్ వారి ఆద్వర్యంలో ఆధార్ కార్డు తీపియడం జరిగిందని సర్పంచ్ జాడి గంగాధర్ శుక్రవారం అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీ వున్న అధార్ కార్డు పామ్ పై స్థానిక సర్పంచ్ సంతకం పెట్టిన తరువాత ఎలాంటి అదారాలు లేకుండా, పోస్ట్ ఆఫీస్ ద్వారా ఐదు సం.లోపు పిల్లలకు ఆదార్ కార్డు జారి చేయడం జరుగుతుందని అయన తెలిపారు. గ్రామంలో ఐదు సం. లోపు పిల్లల తల్లిదండ్రులు, బంధువులు నేమి నీగా సంతకం చేయవలేనాని అన్నారు. ఈ కార్యాక్రమంలో సర్పంచ్ జాడి గంగాధర్, గ్రామ ప్రజలు, పిల్లలు, పోస్ట్ ఆఫీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: