కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ టిఆర్ఎస్ పార్టీ లో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చొప

Published: Tuesday July 05, 2022
కొడిమ్యాల, జూలై 04 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండలం నమిలికొండ ఎంపీటీసీ మల్యాల సుజాత శోభన్ కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీ లో చేరారు.చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్  చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఎంపిటీసీ మల్యాల సుజాత శోభన్.
 
 
 
Attachments area