వికలాంగులకు నిత్యావసరాల పంపిణీ

Published: Saturday May 29, 2021
పాలేరు మే 28 (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లాక్ డాన్ సందర్భంగా ఇబ్బందిపడుతున్న వికలాంగులకు కూరగాయల వ్యాపారస్తుడు మొగలి నాగయ్య భద్రమ్మ దంపతులు ఆధ్వర్యంలో 20 మంది వికలాంగులకు ఇంటింటికి తిరిగి  కూరగాయలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మొగలి వినోద్, జెర్రిపోతుల అంజని, గడ్డం సత్యం, దేశ బోయిన వెంకటేష్, సోమన బోయిన సాయి నవీన్, కోడి రెక్కల వినోద్, జెర్రిపోతుల బాబీ, ఎర్రసంగి పవన్, తదితరులు పాల్గొన్నారు