ఉచితంగా కరోనా టెస్టులు

Published: Wednesday June 09, 2021
మధిర, జూన్ 08, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం ఈరోజు నక్కల గరువు గ్రామంలో గ్రామపంచాయతీ సర్పంచ్ మునగ వెంకట్రావమ్మ గారి ఆధ్వర్యంలో పి హెచ్ సి మాటూరు పేట వైద్య సిబ్బంది తో నక్కల గరువు గ్రామంలో లో కరోనా టెస్టులు చేయటం జరిగినది ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకుడు భాస్కరరావు, మరియా రాణి, హెల్త్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, ఏ ఎన్ ఎం సత్య వాణి, సరస్వతి, ఆశ కార్యకర్త వెంకమ్మ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి హేమలత గారు టిఆర్ఎస్ నాయకులు మునగ వీరబాబు గారు మరియు పంచాయతీ సిబ్బంది మల్టీ పర్పస్ వర్కర్స్ పాల్గొన్నారు