ఉచితంగా కరోనా టెస్టులు
Published: Wednesday June 09, 2021
మధిర, జూన్ 08, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం ఈరోజు నక్కల గరువు గ్రామంలో గ్రామపంచాయతీ సర్పంచ్ మునగ వెంకట్రావమ్మ గారి ఆధ్వర్యంలో పి హెచ్ సి మాటూరు పేట వైద్య సిబ్బంది తో నక్కల గరువు గ్రామంలో లో కరోనా టెస్టులు చేయటం జరిగినది ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకుడు భాస్కరరావు, మరియా రాణి, హెల్త్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, ఏ ఎన్ ఎం సత్య వాణి, సరస్వతి, ఆశ కార్యకర్త వెంకమ్మ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి హేమలత గారు టిఆర్ఎస్ నాయకులు మునగ వీరబాబు గారు మరియు పంచాయతీ సిబ్బంది మల్టీ పర్పస్ వర్కర్స్ పాల్గొన్నారు
Share this on your social network: