వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరు వేయించుకోవాలి

Published: Friday January 21, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 20 ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల ప్రజా పరిషత్ ఎంపీడీవో మహేష్ బాబు మాట్లాడుతూ, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి తెలియజేశారు. అదేవిధంగా రెండో డోస్ పూర్తి అయిన వాళ్లు ఆరు నెలలు గడిచిన తర్వాత ఉన్నవారు వ్యాక్సిన్ వేయించుకోవాలి అని ప్రజలకు కోరారు రెండో పూర్తి అయిన వాళ్ళు మూడో డోస్ వేయించుకోవాలనీ మండల పరిధిలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరు మార్కులు దరించాలని డిస్టెన్స్ పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన తెలిపారు.