కొండయ్య సేవలు అభినందనీయం మధ్యప్రదేశ్

Published: Saturday July 02, 2022
ఎంపీమధిర జూలై 1 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు మధ్యప్రదేశ్ ఎంపీ సంధ్యారాయ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రముఖ సామాజిక సేవకుడు లంక కొండయ్య సేవలు అవగాహన కల్పిస్తూఎయిడ్స్ బులెటన్ ఆవిష్కరణప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలిమధ్య ప్రదేశ్ ఎంపీ సంధ్యరాయ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న హెచ్ఐవి ఎయిడ్స్ మహామ్మారిపై అవగాహన నిమిత్తం తన దైన శైలిలో గత 25 సంవత్సరాలనుండి విస్తృత ముగా జన సమూహములో స్వచ్చందంగా అవగాహనా పరుస్తున్న ప్రముఖ సామాజిక సేవకులు  మధిర ఆశ మిత్ర లంకా కొండయ్యను మధ్య ప్రదేశ్ బిన్డ్ జిల్లా ఎంపీ శ్రీ సంధ్య రాయ్ అభినందనలు తెలిపి నారు. శుక్రవారం ఉదయం  మధిర పర్యటనలో భాగంగా ప్రముఖ బ్రాహ్మణ సంఘo సభ్యులు ఆర్ఎస్ఎస్ కమిటీ నిర్వహకులు శివరాజు శ్రీనివాస్ రావు గృహoలో ఏర్పాటు చేసిన  సమావేసం ఉదయం 8 గంటలకు లంకా కొండయ్య ఎంపీ సంధ్య రాయ్ గారిని మర్యాద పూర్వకముగా కలిసి కొండయ్య చేస్తున్న వివిధ సామాజిక సేవలు గురించి ప్రముఖులు తెలియపరిచగా ఆమె కొండయ్య సేవలను కొనియాడారు. అనంతరం  ఆర్ఎస్ఎస్ ప్రముఖులు  బ్రాహ్మణ సంఘo పెద్దల సమక్షంలో  లంకా కొండ య్య ఏర్పాటు చేసిన స్టాప్ ఎయిడ్స్ టాక్ ఎయిడ్స్ చిత్ర పటాన్ని ఎంపీ సంధ్యరాయ్ చేతులు మీదుగా ఆవిష్కరణ చేసినారు. అదే విధంగా ముందుగా ప్రస్తుతం కోవిడ్ ఫోర్త్ వేవ్ మొదలైనది కనుక  ఎంపీ సంధ్య రాయ్ చేతులు మీదుగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి అని కొండయ్య తెచ్చిన మాస్క్ లు కార్యకర్తల కూ పంపిణి చేసినారు. ఈ కార్యక్రమం లో ప్రముఖులు పెద్దలు LIC వనం  వర ప్రసాద్ రావు గారు శివరాజు శ్రీనివాస్ రావు గారు ఆర్యవైశ్య ప్రముఖులు బీజేపీ నాయుకులు కుంచెం కృష్ణా రావు గారు ప్రముఖ హై కేర్ హాస్పిటల్ యాజమాన్యం డా. మురళి కృష్ణా రెడ్డి గారు జిల్లా NYK మధిర డివిజన్ బాధ్యులు శివరాజు సుమంత్ జిల్లా బీజేపీ నాయుకులు విజయరాజు  మధిర బీజేపీ నాయకులు సిలివేరు సాంబా శివరావు రామిశెట్టి నాగేశ్వరావు రామకృష్ణ తదితరులు తో పాటు బ్రాహ్మణ సంఘం పెద్దలు ngb శర్మ గారు వెళ్ళంకి రాజా గారు  కప్ప గంతులు పట్టాభి రామశర్మ  గారు ఆయుష్ dr సూరి శెట్టి అనంతయ్య నాయుడు D సాయి కృష్ణా తదితరులు పాల్గొన్నారు.