ప్రధాని మోడీ ఆయురారోగ్యాలతో కల్గి ఉండాలని ప్రత్యేక పూజలు

Published: Tuesday January 11, 2022

సారంగాపూర్, జనవరి 10 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల్ పెంబట్ల శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని ఆలయంలో పంచమృతలతో ప్రత్యేక అభిషేకం పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సారంగాపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు జిల్లా దిశ కమిటీ సభ్యుడు ఎండబెట్ల వరుణ్ కుమార్ దీటి వెంకటేష్ తోట సంతోష్ మోదిగం మల్లేష్ భూక్య జీవన్ ఆకుల పొచన్న తెలు నరేష్ నీలి నరేష్ బొమ్మకంటి అన్వేష్ ప్రవీణ్ హరీష్ చారి బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.