మండల కాంగ్రెస్ నాయకులు సుబ్బారావు దిశ దినకర్మ హాజరు

Published: Monday January 24, 2022
మధిర జనవరి 23 ప్రజాపాలన ప్రతినిధి : మధిర పట్టణంలో ఇటీవల గుండెపోటుతో చనిపోయిన చలసాని సుబ్బారావు దశదిన కర్మకు హాజరై సుబ్బారావు గారి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి వారి  కుమారుడు చలసాని గురునాగ్ పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్న మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ మండల ఎస్సీసెల్ అధ్యక్షులు దారా బాలరాజు మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు సైదాల్లిపురం సర్పంచ్ పులిబండ్ల చిట్టిబాబు గడ్డం రమేష్  కర్నాటి అశోక్, నాని, శాస్త్రి, మైలవరపు చక్రి, తదితరులు పాల్గొని నివాళులర్పించారు