రైతు సమస్యలపై నిరసన కార్యక్రమం నిర్వహించిన

Published: Friday November 25, 2022
కాంగ్రెస్ నాయకులు మధిర నవంబర్ 24 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోతెలంగాణ పిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డి  పిలుపు శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క*ఆదేశం మేరకు  మండల,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *సూరం శెట్టి కిషోర్, మిరియాల వెంకటరమణ గుప్తా*  వారి ఆధ్వర్యంలో మండల తహశీల్దార్  కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించటం జరిగింది.. రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ధరణి పోర్టల్ రద్దు, రైతు భీమా, రైతు రుణమాఫీ, పోడు భూములు, పంటలకు గిట్టుబాటు ధర, ధాన్యం కొనుగోలు ప్రభుత్వమే చేయాలని  రైతులు, నాయకులతో కలిసి రైతు సమస్యలపై నిరసన కార్యక్రమం నిర్వహించి అనంతరం తహసీల్దార్ కి మెమొరాండం సమర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో  బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు *చావా వేణు* మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు *దారా బాలరాజు* సైదల్లిపురం సర్పంచ్ *పులి బండ్ల చిట్టిబాబు* మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు *అద్దంకి రవికుమార్* మండల కిసాన్ సెల్ల అధ్యక్షుడు *దుంప వెంకటేశ్వర రెడ్డి* మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు *షేక్ ఫయాజ్* గాంధీ పదం అధ్యక్షుడు *బోడేపూడి గోపి* బీసీ సెల్ అధ్యక్షుడు *చిలివేరు బుచ్చి రామయ్య* సేవాదళ్ అధ్యక్షుడు *ఆదూరి శీను* మాజీ సర్పంచులు *కర్నాటి రామారావు, బొమ్మకంటి హరిబాబు* కాంగ్రెస్ సీనియర్ నాయకులు *పారుపల్లి విజయకుమార్, ఐలూరి సత్యనారాయణ రెడ్డి*అల్లాడి గోపాలరావు పట్టణ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు షేక్ *బాజీ* పట్టణ మైనార్టీ అధ్యక్షుడు *షేక్ జహంగీర్* బీసీ సెల్ అధ్యక్షుడు *బిట్రా ఉద్దండయ్య* పట్టణ నాయకులు డివిజన్ కమిటీ అధ్యక్షులు *మాగం ప్రసాద్, కోట నాగరాజు, కోట డేవిడ్, మోదుగు బాబు  పగిడిపల్లి డేవిడ్ ఆదిమూలం శ్రీనివాసరావు, మైలవరపు చక్రి* కాంగ్రెస్ నాయకులు *షేక్ కరీముల్లా, మొహమ్మద్ రహీం, సునీల్ సుంకర* మొదలగువారు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు