వరిదాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలన...
Published: Thursday April 29, 2021
సారంగాపూర్, ఏప్రిల్ 28, ప్రజాపాలన ప్రతినిధి : సారంగాపూర్ మండల్ సెర్ప్ ఆధ్వర్యంలో కోనాపూర్ అర్పపల్లి రేచపల్లి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల్ స్పెషల్ ఆఫీసర్ సంధ్యారాణి సందర్శించి పరిశీలించారు. పుస్తక నిర్వహణ సెంటర్లో ఏర్పాటు చేసిన సదుపాయాలను పర్యవేక్షించారు. వారివెంట ఎంపీడీఓ పుల్లయ్య ఏపీఎం సీసీ వివోఏలు తదితరులు ఉన్నారు.
Share this on your social network: