నాయకుల ముందస్తు అరెస్ట్ శంకరపట్నం ప్రజాపాలన విలేకరి నవంబర్ 12

Published: Monday November 14, 2022


శంకర పట్నంలో సిపిఐ, సిపిఎం,ఎమ్మార్పీఎస్, నాయకులను శనివారం నాడు కేశవఖపట్నం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు తెలంగాణ రాష్ట్రంలో పెద్దపెల్లి జిల్లా రామగుండం లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నైపద్యంలో పలుచోట్ల నిరసన వ్యక్తం చేస్తున్న వామపక్ష నాయకులను అదుపులోకి తీసుకున పోలీసులు అందులో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు, సిపిఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య, ఎమ్మార్పీఎస్ మండల కార్యదర్శి, ఓదెల రాజయ్య ను ముందస్తు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.