ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 31 ప్రజాపాలన ప్రతినిధి **ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహకారంత
Published: Saturday April 01, 2023
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధి కుమ్మరి కుంట 21 వ వార్డ్ లో ఎన్నో సంవత్సరాల నుండి ఇబ్బందిగా ఎదురుకుంటున్న డ్రైనేజీ వర్షపు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం కొరకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో 900mm dia(14f) ఫండ్ ద్వారా 20లాక్షల రూపాయలు కేటాయించి టెండర్ పక్రియను పూర్తి చేసి పనులను ప్రారంభించిన వార్డ్ కౌన్సిలర్ బర్ల మంగ జగదీశ్ యాదవ్ మున్సిపాలిటీ వైస్ చేర్మెన్ ఆకుల యాదగిరి ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమం లో సీనియర్ నాయకులు బర్ల జగదీశ్ యాదవ్ కౌన్సిలర్ లు భర్తకి జగన్ జర్కొని బాలరాజ్ గారు బీ ఆర్ ఎస్ ముఖ్య నాయకులు కసరమోని మల్లేష్ యాదవ్ నల్లబోలు శ్రీనివాస్ రెడ్డి ముత్యాల చిన్న యాచారం రవీందర్ కొండ్రు రాంబాబు రాఘవేందర్ ముత్యాల సత్యనారాయణ మంచిరెడ్డి మల్ల రెడ్డి అహ్మద్ బలవంత్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: