పల్లా విజయం పట్ల సంబరాలు

Published: Monday March 22, 2021
మధిర, మార్చి 20, ప్రజాపాలన ప్రతినిధి : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించడం పట్ల మధిరలో టిఆర్ఎస్ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మధిర మండల టిఆర్ఎస్ అధ్యక్షులు రావూరు శ్రీనివాస రావు టిఆర్ఎస్ మండల పట్టణ బాధ్యులు కనుమూరు వెంకటేశ్వరరావు అరిగె శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తరు నాగేశ్వరరావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అప్పారావు కౌన్సిలర్లు Ekbal, రాఘవరావు, ప్యారి ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, టిఆర్ఎస్ నాయకులు బిక్కీ కృష్ణ ప్రసాద్ కరివేద సుధాకర్ మర్లపాడు సొసైటీ చైర్మన్ కటికల సీతారామిరెడ్డి శివాలయం చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరావు రామాలయం చైర్మన్ దొడ్డ మురళీకృష్ణ వినాయకుడి గుడి చైర్మన్ మిరియాల సీతారామయ్య పల్లపోతు ప్రసాదరావు, పరిశ శ్రీనివాసరావు, జేవీ రెడ్డి, క్రిష్ణ నాయక్, ఆవుల రామకృష్ణ, చావా వేణు, కూన నరేందర్ రెడ్డి, టీవీ రెడ్డి, అబ్బూరి రామన్ తదితరులు పాల్గొన్నారు