కరోనా మహమ్మారి నీ వెంటనే శాశ్వతంగా పారద్రోలలి

Published: Monday July 26, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన : మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక దేవిని దర్శించుకున్న కోలన్ శంకర్ రెడ్డి.  శ్రీశైలంలో నెలకొని ఉన్న జ్యోతి లింగాలలో పవిత్రమైన మల్లికార్జున భ్రమరాంబిక దేవి దర్శనమును మిత్రులతో కలిసి  కొలన్ శంకర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా  అయ్యా... (మల్లికార్జున స్వామి) అమ్మ... (భ్రమరాబింక దేవి)  వర్లను కోరుకుంటూ ఈ తెలంగాణా నుండి యావత్తు సమాజాన్ని నుండి కరోన మహమ్మరిని వెంటనే శాశ్వతంగా పారద్రోలి యావత్తూ ప్రజలను సుఖశాంతులతో ఉండే విధంగా చూడాలని ప్రత్యేక పూజసలు నిర్వహించారు. వచ్చే 2023 సం.లో తెలంగాణలో నీ హిందుత్వము తో బిజెపి ప్రభుత్వం వచ్చే విధంగా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ డొంతుల సుధాకర్ రెడ్డి, పోచి రెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్ ఉజ్వల్ రెడ్డి, నర్సింహ తడిరులు పాల్గొన్నారు.