ఏకాదశ రుద్రాభిషేక కారేక్రమం...

Published: Tuesday March 08, 2022

సారంగాపూర్, మార్చి 07 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల్ పెంబట్ల శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం రోజున ఉదయం 10:30 గం మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో కాంతారెడ్డి ట్రస్టు ధర్మకర్త పోరండ్ల శంకరయ్య సర్పంచులు బొడ్డుపల్లి రాజన్న ఆకుల జమున అర్చకులు ధర్మకర్తలు సిబ్బంది రవి రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.