సీతారామ చంద్ర దేవాలయానికి 50,116 ఇచ్చిన గంజికుంట్ల వెంకన్న. దంపతులు..
Published: Monday September 12, 2022
పాలేరు సెప్టెంబర్ 11 ప్రజాపాలన ప్రతినిధి
ఈనెల 13వ తారీకున గంజికుంట్ల వెంకన్న, పెద్ద కుమారుడు గంజికుంట్ల ఉదయ్ కిషోర్ జన్మదినాన్ని పురస్కరించుకొని
చెన్నారం గ్రామం లో నూతనంగా నిర్మిస్తున్న సీతారామచంద్ర దేవస్థానా నిర్మాణం కొరకు 50,116 యా పదివేల నూట పదహారు రూపాయలు ఇచ్చిన గంజికుంట్ల వెంకన్న వరలక్ష్మి , కుమారులు ఉదయ్ కిషోర్, శ్రీకర్, చేతుల మీదుగా దేవస్థానా నిర్మాణ కమిటీ వారికి అందజేయడం జరిగినది.
కార్యక్రమంలో పాల్గొన్న
చాగంటి మధుసూదన్ రావు, కోదాటి శ్రీనివాసరావు, కందిబండ వీరయ్య,
కొక్కిరేణి నాగేశ్వరరావు, కొక్కిరేణి నాగమణి,చెరుకూరి నగేష్, కందగట్ల సైదులు,
Share this on your social network: