అనారోగ్యంతో మరణించిన వెంకటేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్

Published: Monday October 10, 2022

ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 9 ప్రజాపాలన ప్రతినిధి
ఇబ్రహీంపట్నం మండల్ పేత్తుల్ల గ్రామానికి చెందిన బీద కుటుంబానికి చెందిన కమ్మరి బ్రహ్మచారి కొడుకు కమ్మరి వెంకటేశ్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది బీద కుటుంబానికి చెందిన కమ్మరి బ్రహ్మచారి గారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో ఉండటం తో పేత్తుల్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్థిక సహాయం 14500 వేల రూపాయలు బ్రహ్మచారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి రమేష్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామంలో బీద కుటుంబాన్ని ఆదుకోవడం మంచి పరిమాణం ఇప్పటినుండి గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబాల ఆదుకోవాలని బీద కుటుంబాల నుండి  చదువుకునే యువతకు ప్రోత్సహించాలని   నిరుద్యోగ యువతకు  ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అదేవిధంగా పేద కుటుంబాలను ఆదుకున్న గ్రామ కాంగ్రెస్ పార్టీ యువతను అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దోమ సుదర్శన్ రెడ్డి సామ గోపాల్ రెడ్డి గుజ్జ రాములు భత్తుల వెంకటేష్ బండి దాసు దారా నరసింహ నగటి నరసింహ  పంబలి రాజు అచ్ఛన శివ  అచ్ఛన మహేష్ పంబలి జంగయ్య బండి వెంకటేశు యువజన కాంగ్రెస్ మండల నాయకులు కోడూరు పాండు దాచేపల్లి సాయి కోడూరు శంకర్ యువ నాయకులు దొడ్డి భీమా తదితరులు పాల్గొనడం జరిగింది