ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి * సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన ఎమ్మెల్యే*

Published: Wednesday November 30, 2022

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ లొని ఖానపుర్ కు చెందిన అకుల యదయ్య తండ్రి సత్తయ్య కరొన సమయంలో హైదరాబాదు లొని ప్రవైట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జరిగిన మెడికల్ బిల్లు గుర్చి ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి  దృష్టికి రాగ నెడు ముఖ్యమంత్రి సహాయ నిది నుండిఎమ్మెల్యే   60,000 చెక్ ను నెడు అందించడం జరిగింది...గత నెలలో కుడ యదయ్య కుమారుడు అకుల మల్లెష్ కుడ ఆసుపత్రి లొ అనారోగ్యం పాలైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే 60,000 చెక్ ను సీఎం రిలిఫ్ ఫండ్ నుండి అందించడం జరిగింది.. ఒకె కుటుంబం నకు నెల వ్యవధి లొ ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా 1,20,000 అందించడం పట్ల లబ్ధిదారులు ముఖ్యమంత్రి కెసిఅర్ కు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కి కృతఙ్ఙతలు తెల్పరు..ఈ సందర్బంగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద ప్రజల వరప్రదయని‌ సి యమ్ రిలీఫ్ ఫండ్ అని అన్నరు..ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లొ ఇప్పటికే కొట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిది అందించడం జరిగింది అన్నరు..ఈ కార్యక్రమం లొ‌ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగెటి లక్ష్మారెడ్డి, కొత్తకుర్మ లక్ష్మయ్య, మున్సిపాలిటీ ప్రదాన కార్యదర్శి మడుపు వేణు గోపాల్ రావు ఖానపుర్ గ్రామ  టిఆర్ఎస్ అధ్యక్షుడు పి.మహెందర్ మున్సిపాలిటీ సినియర్ నాయకులు సిద్దం నరేందర్, వి గణేష్, పి.అనంద్,అకుల శ్రీనివాస్‌, వి తిరుమల్, పాల్గొన్నారు,