పలువురుని పరామర్శించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు
Published: Monday August 02, 2021
మధిర, ఆగస్టు 01, ప్రజాపాలన ప్రతినిధి : పెట్టుమొదటిగా పాముకాటుకు గురైన బూతుకురి శేఖర్ రెడ్డి ని పరామర్శింత అస్వస్థతకు గురైన పింగళి నర్సి రెడ్డిని పరామర్శించారు మరణించిన బోయిన చెన్నకేశవరావు ఫోటోకి పూలు చల్లి వారి కుటుంబానికీ సానుభూతి తెలియజేశారు ప్రమాదానికి గురైన సీరం సాయి బాబు నీ పరామర్శించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పింగళి శిరీష మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరావు మండల పార్టీ అధ్యక్షులు రావు శ్రీనివాస రావు ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు పార్టీ మండల సెక్రెటరీ బొగ్గుల భాస్కర్ రెడ్డి రైతు సమన్వయ సమితి చవా వేణు ఉమా మహేశ్వర్ రెడ్డి మొదలగు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు
Share this on your social network: