తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షులు కాశాని గ్యానేశ్వర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఉప్పల్ నేతలు
Published: Wednesday November 23, 2022
మేడిపల్లి, నవంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర టీడీపీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన కాశాని గ్యానేశ్వర్ ను శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన మల్కాజిగిరిపార్లమెంటు టీడీపీ అధ్యక్షులు కందికంటి అశోక్కుమార్ గౌడ్, చిలకానగర్ డివిజన్ టీడీపీ అధ్యక్షులు పబ్బతి శేఖర్ రెడ్డి, ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు తిక్క ప్రకాష్, కల్లూరి వేణు, చిలకానగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అశోక్, విజయ.కొండ్రన్ పల్లి గిరి. హేమంత్కుమార్ గౌడ్, మౌలాలి, నరేష్ మరియు ఉప్పల్ టీడీపీ నాయకులు తదితరులు.
Share this on your social network: