బానోత్ ప్రసాద్ భౌతిక దేహానికి నివాళులర్పించిన బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత
Published: Saturday December 17, 2022
బానోత్ ప్రసాద్ భౌతిక దేహానికి నివాళులర్పించిన బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత
బూర్గంపాడు (ప్రజాపాలన.)
బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పినపాక పట్టినగర్ వార్డు నెంబర్ బానోత్ మోనికా భర్త బానోతు ప్రసాద్ (31) మరణించారు .ఈ విషయం తెలిసి వారి ఇంటికి వెళ్లి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత . వారితో పాటు స్థానిక సర్పంచ్ బానోత్ పరమేశ్వరి మాజీ ఎంపీటీసీ తోటమళ్ళ సరిత , వార్డు నెంబర్ స్వాతి, వార్డు నెంబర్ రాము, మండల సేల్ హలవత్ శ్రీను, మండల సేల్ కొట్టె ప్రభాకర్, గ్రామ అధ్యక్షులు కొట్టె నాగేశ్వరావు, తదితర పార్టీ నాయకులు నివాళులు అర్పించారు..
బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పినపాక పట్టినగర్ వార్డు నెంబర్ బానోత్ మోనికా భర్త బానోతు ప్రసాద్ (31) మరణించారు .ఈ విషయం తెలిసి వారి ఇంటికి వెళ్లి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత . వారితో పాటు స్థానిక సర్పంచ్ బానోత్ పరమేశ్వరి మాజీ ఎంపీటీసీ తోటమళ్ళ సరిత , వార్డు నెంబర్ స్వాతి, వార్డు నెంబర్ రాము, మండల సేల్ హలవత్ శ్రీను, మండల సేల్ కొట్టె ప్రభాకర్, గ్రామ అధ్యక్షులు కొట్టె నాగేశ్వరావు, తదితర పార్టీ నాయకులు నివాళులు అర్పించారు..
Share this on your social network: